Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇర్ఫాన్‌ పఠాన్‌‌కి కోవిడ్ పాజిటివ్.. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడిన వాళ్లకే..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (11:37 IST)
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇక తాజాగా భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో ప్రకటించాడు. 
 
లక్షణాలు లేకున్నా... పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 
 
కాగా.. ఇటీవల రాయ్‌పూర్‌లో ముగిసిన రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే కరోనా సోకుతోంది. ఇప్పటికే ఈ సిరిస్‌లో ఆడిన సచిన్‌, యూసుఫ్‌ పఠాన్‌, బద్రీనాథ్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా పాల్గొనడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments