Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వుమెన్ జట్టులో కరోనా కలకలం.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పాజిటివ్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (11:07 IST)
Harnan preet kaur
భారత క్రికెట్‌ను కూడా కరోనా వదలట్లేదు. భారత్ వుమెన్ జట్టులో కోవిడ్ కలకలం రేపింది. తాజాగా ఇండియా వుమెన్ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. 
 
వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో కౌర్ ఉన్నారు. నిన్న సాయంత్రం ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఇవాళ ఉదయం తెలిసింది. గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం రావడంతో కౌర్ కరోనా టెస్టులు చేయించుకున్నారు.
 
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, బద్రీనాథ్‌, యూసుఫ్ పఠాన్‌ కూడా కరోనా బారిన పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments