Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వుమెన్ జట్టులో కరోనా కలకలం.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పాజిటివ్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (11:07 IST)
Harnan preet kaur
భారత క్రికెట్‌ను కూడా కరోనా వదలట్లేదు. భారత్ వుమెన్ జట్టులో కోవిడ్ కలకలం రేపింది. తాజాగా ఇండియా వుమెన్ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. 
 
వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో కౌర్ ఉన్నారు. నిన్న సాయంత్రం ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఇవాళ ఉదయం తెలిసింది. గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం రావడంతో కౌర్ కరోనా టెస్టులు చేయించుకున్నారు.
 
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, బద్రీనాథ్‌, యూసుఫ్ పఠాన్‌ కూడా కరోనా బారిన పడ్డారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments