Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మహిళా క్రికెటర్లకు గుడ్ న్యూస్.. 65 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (15:24 IST)
భారత మహిళా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. రాబోయే మూడేళ్ల కాలంలో భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో తగినన్ని మ్యాచ్‌లను ఏర్పాటు చేసింది. ఈ మూడేళ్లలో భారత మహిళల జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. 
 
ఇందులో రెండు టెస్ట్‌లు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు వున్నాయి. భారత్.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో ఒక్కో టెస్ట్‌ మ్యాచ్‌లో పోటీ పడనుంది. వన్డేలు, టీ20లు కూడా ఎక్కువగా ఈ రెండు జట్లతోనే ఉన్నాయి. మే నెలలోనే అమల్లోకి వచ్చిన ఈ ఎఫ్‌టీపీలో భారత్ ప్రస్తుతానికి 3 వన్డేలు, 3 టీ20లు పూర్తి చేసింది. 
 
మే 2022 నుంచి ఏప్రిల్‌ 2025 మధ్య కాలంలో అన్ని దేశాలకు కలిపి మొత్తంగా 310 మ్యాచ్‌‌లను షెడ్యూల్ చేసింది. పరిమిత ఓవర్ల ఆటకు ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. ఇందులో చాలా మ్యాచ్‌లను భారత జట్టుకు కేటాయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...

ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా

కులాంతర పెళ్లి చేసుకున్న యువతి.. 40 మందికి శిరోమండనం చేసిన గ్రామపెద్దలు!

విజయ్ రూపానీకి అదృష్ట సంఖ్యే దురదృష్టాన్నిస్తుంది.. జూన్ 12 (12-06)న ప్రాణం పోయింది.. (video)

ఇరాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ - టెహ్రాన్‌పై బాంబుల వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

తర్వాతి కథనం
Show comments