Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరారేలో వన్డే సిరీస్.. కెప్టెన్సీపై ఫైర్ అయిన మహ్మద్ కైఫ్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (13:48 IST)
జింబాబ్వేతో రేపటి నుంచి హరారేలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నట్టు తొలుత సెలక్టర్లు ప్రకటించారు. కేఎల్ రాహుల్ కరోనా బారినపడడంతో తొలుత అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. అయితే, ఆ తర్వాత కరోనా నుంచి కోలుకుని ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. 
 
అంతేకాదు, తొలుత ధావన్‌కు కెప్టెన్సీని కట్టబెట్టిన సెలక్టర్లు ఇప్పుడు అతడిని తప్పించి రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. దీనిపై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించాడు. ఇది సరైన పద్ధతి కాదని సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments