రెండో వన్డేలో చిత్తుగా ఓడిపోయిన భారత్.. ఆగస్టు 1న తుదిపోరు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (09:37 IST)
ఆతిథ్య వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, శనివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత్‌లో కరేబియన్ కుర్రోళ్ళు ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించారు. దీంతో మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 1-1తో సమం చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఆగస్టు ఒకటో తేదీన జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్ళలో ఇషాన్ కిషన్ 55, గిల్ 34 చొప్పున చెప్పుకోదగిన పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్ళు పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విడీస్ బ్యాటర్లలో షై హోప్ 63, కార్టీ 48, కైల్ మేయర్స్ 36 చొప్పున పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ చొప్పున తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి పెరగనున్న ప్రైవేట్ బస్సు ఛార్జీలు.. విమానం ఛార్జీలే మేలట..

రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం

Male Nurse: మహిళా వైద్యులు, పీజీ మెడికోలు బట్టలు మార్చే వీడియోలు తీసిన మేల్ నర్స్

టూర్లు.. జల్సాలు.. అమ్మాయిలతో ఎంజాయ్.. కరేబియన్ పౌరసత్వం.. ఐబొమ్మ రవి బాగోతాలు..

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments