Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వన్డేలో చిత్తుగా ఓడిపోయిన భారత్.. ఆగస్టు 1న తుదిపోరు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (09:37 IST)
ఆతిథ్య వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, శనివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత్‌లో కరేబియన్ కుర్రోళ్ళు ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించారు. దీంతో మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 1-1తో సమం చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఆగస్టు ఒకటో తేదీన జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్ళలో ఇషాన్ కిషన్ 55, గిల్ 34 చొప్పున చెప్పుకోదగిన పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్ళు పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విడీస్ బ్యాటర్లలో షై హోప్ 63, కార్టీ 48, కైల్ మేయర్స్ 36 చొప్పున పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ చొప్పున తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

తర్వాతి కథనం
Show comments