Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాపై టీమిండియా అదుర్స్-137 పరుగుల తేడాతో భారీ విజయం

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (15:25 IST)
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తద్వారా పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 
 
విశాఖ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ (3/22), రవీంజ్ర జడేజా (3/52) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు మూడో టెస్టు నెల 19 నుంచి రాంచీలో జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేనెక్కడికెళ్తే నీకెందుకురా, గు- పగలకొడతా: మద్యం మత్తులో వున్న పోలీసుతో యువతి వాగ్వాదం (video)

Atchannaidu: ఉల్లిరైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అచ్చెన్నాయుడు

కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీలను పీకి రోడ్డుపై పారేస్తున్న భారాస కార్యకర్తలు (video)

Revanth Reddy: పాపం ఊరికే పోదు.. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది.. రేవంత్ ఫైర్ (video)

UP: ఆంటీతో ప్రేమ.. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది.. అంతే గొంతు నులిమి చంపేశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments