Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ : తొలి సెషన్ వర్షార్పణం

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (15:16 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ పోరు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి సెషన్ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడుతున్నాయి. అయితే, మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డుప‌డుతున్నాడు. 
 
మ్యాచ్ ప్రారంభమైన తర్వాత సౌథాంప్ట‌న్‌లో వ‌ర్షం కురుస్తోంది. పిచ్‌తోపాటు గ్రౌండ్‌లో కొంత భాగాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. గ్రౌండ్ ప‌రిస్థితిని మ్యాచ్ అధికారులు ప‌రిశీలించారు. ఫలితంగా తొలి టెస్ట్ వర్షార్పణమైంది. 
 
దీనికి సంబంధించిన ఫొటోల‌ను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తొలి సెష‌న్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు కూడా బీసీసీఐ మ‌రో ట్వీట్‌లో స్ప‌ష్టం చేసింది. మ్యాచ్ తొలి రోజు 65 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. మొత్తం ఐదు రోజులు కూడా వ‌ర్షం ప‌డే చాన్స్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే?

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్‌ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments