Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ : తొలి సెషన్ వర్షార్పణం

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (15:16 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ పోరు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి సెషన్ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడుతున్నాయి. అయితే, మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డుప‌డుతున్నాడు. 
 
మ్యాచ్ ప్రారంభమైన తర్వాత సౌథాంప్ట‌న్‌లో వ‌ర్షం కురుస్తోంది. పిచ్‌తోపాటు గ్రౌండ్‌లో కొంత భాగాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. గ్రౌండ్ ప‌రిస్థితిని మ్యాచ్ అధికారులు ప‌రిశీలించారు. ఫలితంగా తొలి టెస్ట్ వర్షార్పణమైంది. 
 
దీనికి సంబంధించిన ఫొటోల‌ను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తొలి సెష‌న్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు కూడా బీసీసీఐ మ‌రో ట్వీట్‌లో స్ప‌ష్టం చేసింది. మ్యాచ్ తొలి రోజు 65 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. మొత్తం ఐదు రోజులు కూడా వ‌ర్షం ప‌డే చాన్స్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments