ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ : తొలి సెషన్ వర్షార్పణం

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (15:16 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ పోరు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి సెషన్ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడుతున్నాయి. అయితే, మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డుప‌డుతున్నాడు. 
 
మ్యాచ్ ప్రారంభమైన తర్వాత సౌథాంప్ట‌న్‌లో వ‌ర్షం కురుస్తోంది. పిచ్‌తోపాటు గ్రౌండ్‌లో కొంత భాగాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. గ్రౌండ్ ప‌రిస్థితిని మ్యాచ్ అధికారులు ప‌రిశీలించారు. ఫలితంగా తొలి టెస్ట్ వర్షార్పణమైంది. 
 
దీనికి సంబంధించిన ఫొటోల‌ను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తొలి సెష‌న్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు కూడా బీసీసీఐ మ‌రో ట్వీట్‌లో స్ప‌ష్టం చేసింది. మ్యాచ్ తొలి రోజు 65 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. మొత్తం ఐదు రోజులు కూడా వ‌ర్షం ప‌డే చాన్స్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments