Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా, దారుణమైన ఆటతీరు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:03 IST)
టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ విషయంలో టపాటపా వికెట్లు పారేసుకుంటోంది. న్యూజీలాండు-ఇండియా మధ్య ఆదివారం నాడు టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత న్యూజీలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

 
న్యూజీలాండ్ బౌలర్ల పటిష్టమైన బంతుల దెబ్బకి టీమిండియా బ్యాట్సమన్లు చేతులెత్తేశారు. కెఎల్ రాహుల్ 18 పరుగులు, ఇషాన్ కిషాన్ 4 పరుగులు, రోహిత్ శర్మ-14 పరుగులకే ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లి 9 పరుగులు, రిషబ్ పంత్ 12, హార్దిక్ పాండ్యా 23 పరుగులు, రవీంద్ర జడేజా 10 పరుగులు చేసారు. 19 ఓవర్ నడుస్తున్న సమయానికి కనీసం 100 పరుగులు కూడా దాటలేకపోయారు. 20 ఓవర్లకి కేవలం 110 పరుగులు మాత్రమే చేసారు.

మరి న్యూజీలాండ్ రిప్లై ఎలా వుంటుందో మరికొన్ని నిమిషాల్లో తేలిపోతుంది. ఈ మ్యాచ్ కనుక తేడా కొడితే టీమ్ ఇండియా పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments