Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా, దారుణమైన ఆటతీరు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:03 IST)
టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ విషయంలో టపాటపా వికెట్లు పారేసుకుంటోంది. న్యూజీలాండు-ఇండియా మధ్య ఆదివారం నాడు టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత న్యూజీలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

 
న్యూజీలాండ్ బౌలర్ల పటిష్టమైన బంతుల దెబ్బకి టీమిండియా బ్యాట్సమన్లు చేతులెత్తేశారు. కెఎల్ రాహుల్ 18 పరుగులు, ఇషాన్ కిషాన్ 4 పరుగులు, రోహిత్ శర్మ-14 పరుగులకే ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లి 9 పరుగులు, రిషబ్ పంత్ 12, హార్దిక్ పాండ్యా 23 పరుగులు, రవీంద్ర జడేజా 10 పరుగులు చేసారు. 19 ఓవర్ నడుస్తున్న సమయానికి కనీసం 100 పరుగులు కూడా దాటలేకపోయారు. 20 ఓవర్లకి కేవలం 110 పరుగులు మాత్రమే చేసారు.

మరి న్యూజీలాండ్ రిప్లై ఎలా వుంటుందో మరికొన్ని నిమిషాల్లో తేలిపోతుంది. ఈ మ్యాచ్ కనుక తేడా కొడితే టీమ్ ఇండియా పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments