Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కీలకం.. చివరకు బ్యాటింగ్ చేయాలి ... : చోప్రా

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:03 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలోభాగంగా, ఆదివారం రాత్రి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ సన్నద్ధమయ్యాయి. పైగా, ఇరు జట్లూ ఆడిన తమతమ తొలి మ్యాచ్‌లలో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. 
 
ఇదిలావుంటే, ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన భారత్‌ మరింత పట్టుదలగా కనిపిస్తోంది. దీనిపై మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా మాట్లాడాడు. భారత జట్టులో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ రిషభ్ పంత్‌ అని, అతను భారత ఇన్నింగ్స్ చివరి వరకూ బ్యాటింగ్ చేయాలని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు.
 
‘పాండ్యా ఫామ్‌లో లేడు. అతను ఫామ్‌లోకి రావాలని మనమంతా కోరుకుంటున్నాం. కానీ డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్ చేయాలంటే పంత్‌ కన్నా బెటర్‌ ఆప్షన్ మరొకటి లేదు’ అని అతను చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments