Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ - కివీస్ తొలి వన్డే - తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (07:58 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో తొలి వన్డే మ్యాచ్ ఆడుతుంది. ఇందుకోసం ప్రకటించిన తుది జట్టులోకి యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంది. అక్లాండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. 
 
ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. పైగా, టీ20 భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. ఇపుడు వన్డే టోర్నీకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉన్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌ వంటి యంగ్ క్రికెటర్లకు చోటుదక్కింది. ప్రస్తుతం భారత్ స్కోరు.. వికెట్ నష్టపోకుండా 9.3 ఓవర్లలో 39 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ ధావన్ 20, శుభ్‌మన్ గిల్ 18 చొప్పున పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments