Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ - కివీస్ తొలి వన్డే - తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (07:58 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో తొలి వన్డే మ్యాచ్ ఆడుతుంది. ఇందుకోసం ప్రకటించిన తుది జట్టులోకి యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంది. అక్లాండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. 
 
ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. పైగా, టీ20 భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. ఇపుడు వన్డే టోర్నీకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉన్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌ వంటి యంగ్ క్రికెటర్లకు చోటుదక్కింది. ప్రస్తుతం భారత్ స్కోరు.. వికెట్ నష్టపోకుండా 9.3 ఓవర్లలో 39 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ ధావన్ 20, శుభ్‌మన్ గిల్ 18 చొప్పున పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments