నా కల నిజమైంది.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : దినేష్ కార్తీక్

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (18:36 IST)
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కల నెరవేరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 
డీకే చేసిన పోస్టులో "టీమిండియా తరపున టీ20 ప్రపంచ కప్ ఆడాలన్న లక్ష్యం కోసం చాలా శ్రమించాను. ఇపుడు ఆ కప్ కోసం ఆడటం చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మేం విజయం సాధించకపోవచ్చు. కానీ అది నా జీవితంలో చాలా జ్ఞాపకాలను నింపింది. నా తోటి ఆటగాళ్లు కోచ్‌లు స్నేహితులు మరియు ముఖ్యంగా అభిమానులకు ఎనలేని మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ పేర్కొన్నారు. 
 
దీంతో దినేష్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. దీంతో అభిమానులు ప్లీజ్.. కఠిన నిర్ణయం తీసుకోవద్దు అంటూ కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments