Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ పర్యటనకు భారత్ క్రికెట్.. షెడ్యూల్ ఇదే...

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:21 IST)
ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటించనుంది. వచ్చే యేడాది ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు తాజాగా విడుదల చేశారు. 2025 జూన్ 20 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ టెస్ట్ సిరీస్ జరుగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించి, జూన్, ఆగస్టు నెలల మధ్య పర్యటించనుంది. ఈ షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 
 
మొదటి టెస్ట్ మ్యాచ్ : 2025 జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు లీడ్స్‌లోని హెడ్లింగీ మైదానం
రెండో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హోమ్‌లోని ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ 
మూడో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 10 నుంచి 14వ తేదీ వరకు లండన్ లార్డ్స్ క్రీడా మైదానం 
నాలుగో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 23 నుంచి 27వ తేదీ వరకు మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం
ఐదో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు లండన్ ది ఓవర్ మైదానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments