Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ పర్యటనకు భారత్ క్రికెట్.. షెడ్యూల్ ఇదే...

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:21 IST)
ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటించనుంది. వచ్చే యేడాది ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు తాజాగా విడుదల చేశారు. 2025 జూన్ 20 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ టెస్ట్ సిరీస్ జరుగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించి, జూన్, ఆగస్టు నెలల మధ్య పర్యటించనుంది. ఈ షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 
 
మొదటి టెస్ట్ మ్యాచ్ : 2025 జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు లీడ్స్‌లోని హెడ్లింగీ మైదానం
రెండో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హోమ్‌లోని ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ 
మూడో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 10 నుంచి 14వ తేదీ వరకు లండన్ లార్డ్స్ క్రీడా మైదానం 
నాలుగో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 23 నుంచి 27వ తేదీ వరకు మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం
ఐదో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు లండన్ ది ఓవర్ మైదానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments