Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీడ్స్ టెస్ట్ మ్యాచ్ : రిషభ్ పంత్ సెంచరీ

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (16:53 IST)
లీడ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ రిషభ్ పంత్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో రిషభ్ సెంచరీ బాదేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 359/3 స్కోరుతో టీమిండియా రెండో రోజు ఆటను మొదలు పెట్టింది. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బషీర్ వేసిన 99.1 ఓవర్‌లో సిక్స్‌ కొట్టి టెస్టుల్లో ఏడో సెంచరీ చేశాడు. 
 
ఐదు టెస్ట్ మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా, మొదటి మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. యువ ఆటగాళ్లు గిల్ (127), జైశ్వాల్ (101)లు సెంచరీలో రాణించగా, శుభమన్ గిల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచివుంది. శనివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణం సమయంలో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ సంస్థ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్

Seaplane: మార్చి నాటికి తిరుపతి కల్యాణి డ్యామ్‌లో సీప్లేన్ సేవలు

North Andhra: అల్పపీడనం- ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరప్రాంతంలో భారీ వర్షాలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

తర్వాతి కథనం
Show comments