ఇంగ్లాండ్-భారత్ రెండో టెస్ట్ మ్యాచ్‌.. స్టేడియంలోకి అభిమానులు ఎంట్రీ

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:31 IST)
కరోనా అనంతరం ఇండియాలో మొదటి అంతర్జాతీయ సిరీస్ ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతుంది. అయితే ఈ 4 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లో చెన్నైలో జరుగుతున్నాయి.

అయితే ఇప్పటికే పూర్తయిన మొదటి టెస్ట్‌కు మ్యాచ్‌కు అభిమానులను అనుమతించలేదు. కానీ ఈ శనివారం నుండి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. 
 
అయితే రెండో టెస్టుకు హాజరయ్యే అభిమానులకు... నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. స్టేడియంలోకి బైనాక్యులర్లు, స్పీకర్లు, సంగీత పరికరాలు వంటివి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

సంచులు, బ్రీఫ్‌కేసులు, రేడియోలు, లేజర్‌ పాయింటర్లు, డిజిటల్‌ డైరీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టేప్‌ రికార్డర్లు, రికార్డింగ్‌ పరికరాలపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. 2012 నుంచి మూసేసిన ఐ, జే, కే స్టాండ్లను తెరుస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మళ్లీ ఘోర ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్.. బస్సు నుజ్జు నుజ్జు.. ఏమైంది?

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments