Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్-భారత్ రెండో టెస్ట్ మ్యాచ్‌.. స్టేడియంలోకి అభిమానులు ఎంట్రీ

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:31 IST)
కరోనా అనంతరం ఇండియాలో మొదటి అంతర్జాతీయ సిరీస్ ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతుంది. అయితే ఈ 4 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లో చెన్నైలో జరుగుతున్నాయి.

అయితే ఇప్పటికే పూర్తయిన మొదటి టెస్ట్‌కు మ్యాచ్‌కు అభిమానులను అనుమతించలేదు. కానీ ఈ శనివారం నుండి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. 
 
అయితే రెండో టెస్టుకు హాజరయ్యే అభిమానులకు... నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. స్టేడియంలోకి బైనాక్యులర్లు, స్పీకర్లు, సంగీత పరికరాలు వంటివి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

సంచులు, బ్రీఫ్‌కేసులు, రేడియోలు, లేజర్‌ పాయింటర్లు, డిజిటల్‌ డైరీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టేప్‌ రికార్డర్లు, రికార్డింగ్‌ పరికరాలపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. 2012 నుంచి మూసేసిన ఐ, జే, కే స్టాండ్లను తెరుస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

దూడ కోసం సింహాలు వేట.. ఒంటరి పోరు చేసిన బర్రె.. తర్వాత ఏం జరిగిందంటే? (video)

ఆడవాళ్లకు అక్కా కాని.. మగవాళ్లకు బావా కాని వ్యక్తి నారా లోకేశ్ : గోరంట్ల మాధవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

తర్వాతి కథనం
Show comments