Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ : అశ్విన్‌కు ఆరు వికెట్లు

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (17:09 IST)
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఖవాజా, గ్రీన్ సెంచరీలతో పాటు టెయిల్ ఎండ్ అటగాళ్లు రాణించడంతో కంగారులు భారీ స్కోరు చేశారు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (180), ఆల్ రౌండర్ గ్రీన్ (114)లు సెంచరీల మోత మోగించారు. దీంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులుచేసింది. మ్యాచ్ చివర్లో టెయిలెండర్లు టాడ్ మర్ఫీ 41, నాథన్ లైయన్ 34 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. షమీ 2, జడేజా 1, అక్షర్ పటేల్ ఒకటి చొప్పున వికెట్ తీశారు.
 
ఆ తర్వాత రెండో రోజు చివరి సెషన్‌లో తన తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్.. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 10, రోహిత్ శర్మ 8 పరుగులతో ఆడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments