Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్టు.. భారత బౌలర్లు అదుర్స్ (video)

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (11:33 IST)
ఆస్ట్రేలియా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో, చివరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నెమ్మదిగా రేసులోకి వస్తున్నారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టి భలే అనిపించారు. దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల జోరుకు కళ్లెం వేస్తున్నారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (32), ఉస్మాన్ ఖవాజా మంచి ఆరంభం ఇచ్చారు. 
 
ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరూ 16 ఓవర్‌లో జడేజా క్యాచ్ ద్వారా ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీసి భారత్‌కు తొలి బ్రేక్ అందించారు. 
 
అనంతరం 23వ ఓవర్‌లో మమ్మద్ షమీ.. మార్నస్ లబుషేన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్‌కు చుక్కలు కనిపించాయి. ఈ మూడు వికెట్లు సాధించడంతో ఆస్ట్రేలియా 73 పరుగులు సాధించింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

తర్వాతి కథనం
Show comments