Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఫ్యాన్స్ అత్యధికంగా ఎక్కడున్నారో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ విషయం ఐసీసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రపంచంలో క్రికెట్‌ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్టు క్రికెట్ పట్

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (14:31 IST)
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ విషయం ఐసీసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రపంచంలో క్రికెట్‌ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ఇంగ్లండ్, వేల్స్‌లో అత్యధికంగా 86శాతం మంది టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తుండగా, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లను ఆఫ్రికాలో 91 శాతం మంది ఇష్టపడుతున్నారు. 
 
ట్వంటీ-20 క్రికెట్ అభిమానించే వారు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో 98 శాతం మంది వున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ 20 మ్యాచులను 92 శాతం మంది లైక్ చేస్తుంటే, వన్డే మ్యాచులను 88 శాతం మంది ఇష్టపడతున్నారు. 16-69 మధ్య వయసు కలిగిన వారి నుంచి ఈ అభిప్రాయాలను పరిశోధనలో తెలుసుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. టీమిండియా సుదీర్ఘ పర్యటన బుధవారంతో ప్రారంభం కాబోతోంది. ఐర్లండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం రాత్రి జరుగనుంది. ఇందులో భాగంగా... మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

తర్వాతి కథనం
Show comments