Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఫ్యాన్స్ అత్యధికంగా ఎక్కడున్నారో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ విషయం ఐసీసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రపంచంలో క్రికెట్‌ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్టు క్రికెట్ పట్

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (14:31 IST)
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ విషయం ఐసీసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రపంచంలో క్రికెట్‌ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ఇంగ్లండ్, వేల్స్‌లో అత్యధికంగా 86శాతం మంది టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తుండగా, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లను ఆఫ్రికాలో 91 శాతం మంది ఇష్టపడుతున్నారు. 
 
ట్వంటీ-20 క్రికెట్ అభిమానించే వారు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో 98 శాతం మంది వున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ 20 మ్యాచులను 92 శాతం మంది లైక్ చేస్తుంటే, వన్డే మ్యాచులను 88 శాతం మంది ఇష్టపడతున్నారు. 16-69 మధ్య వయసు కలిగిన వారి నుంచి ఈ అభిప్రాయాలను పరిశోధనలో తెలుసుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. టీమిండియా సుదీర్ఘ పర్యటన బుధవారంతో ప్రారంభం కాబోతోంది. ఐర్లండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం రాత్రి జరుగనుంది. ఇందులో భాగంగా... మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments