Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్ సెషన్.. హార్దిక్ పాండ్యా బంతికి గాయపడిన బాలిక.. తర్వాత ఏం జరిగింది?

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (20:20 IST)
భారత్-వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. వెస్టిండీస్ తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్లిష్ట వాతావరణంలో 3వ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ సందర్భంగా ఈ మ్యాచ్‌లో, ఒక ఆసక్తికర సంఘటన జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా శిక్షణలో ఉన్నాడు. అప్పుడు అతను కొట్టిన బంతి ఒక అమ్మాయికి తగిలింది. దీంతో బాలిక వెంటనే బీసీసీఐ వైద్య బృందాన్ని ఆశ్రయించింది. దీంతో మ్యాచ్ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందిగా పాండ్యా బాలికను కోరాడు. 
 
మ్యాచ్ ముగిసిన తర్వాత అతను సంతకం చేసిన బంతిని అమ్మాయికి బహుమతిగా అందించాడు. ఆ అమ్మాయి దాన్ని తీసుకుని హ్యాపీగా స్టేడియం నుంచి వెళ్లింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments