Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ షా అదుర్స్- 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (18:49 IST)
స్టార్ క్రికెటర్ పృథ్వీ షా భారత జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్నేళ్లుగా దేశవాళీ పోటీల్లో అద్భుతంగా ఆడుతున్న పృథ్వీ షా.. భారత జట్టులో చోటు దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. 
 
కాగా, పృథ్వీ షా బుధవారం నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో సోమర్‌సెట్‌తో జరిగిన వన్డే కప్ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున 129 బంతుల్లో డబుల్ సెంచరీతో తన సత్తా చాటాడు.

పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు చేయడంతో నార్తాంప్టన్‌షైర్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ అత్యధిక స్కోరు ఇదే. లిస్ట్-ఎ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఆరవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. కత్తులతో వెంటబడి..?

మనిషిని కాటేసిన పాము.. పామును కరిచిన వ్యక్తి.. ఏమైంది?

ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ భావేద్వేగానికి లోనైన రిషి సునాక్!

మాజీ సీఎం జగన్‌కు మతిభ్రమించింది.. ఆట ఇపుడే మొదలైంది... : బొలిశెట్టి సత్యనారాయణ

డ్రైవర్ లేదు.. కానీ బస్సు తానంతట అదే నడిచింది.. వ్యక్తి మృతి.. ఎలా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments