Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ షా అదుర్స్- 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (18:49 IST)
స్టార్ క్రికెటర్ పృథ్వీ షా భారత జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్నేళ్లుగా దేశవాళీ పోటీల్లో అద్భుతంగా ఆడుతున్న పృథ్వీ షా.. భారత జట్టులో చోటు దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. 
 
కాగా, పృథ్వీ షా బుధవారం నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో సోమర్‌సెట్‌తో జరిగిన వన్డే కప్ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున 129 బంతుల్లో డబుల్ సెంచరీతో తన సత్తా చాటాడు.

పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు చేయడంతో నార్తాంప్టన్‌షైర్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ అత్యధిక స్కోరు ఇదే. లిస్ట్-ఎ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఆరవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments