Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ : బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (13:41 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం తొలి టెస్ట్ మ్యాచ్ సెంచూరియన్ పార్క్ మైదానంలో ప్రారంభమైంది. మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ తమ తుది జట్ల వివరాలను ప్రకటించాయి. భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నవారిలో కోహ్లీ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, ఆర్.అశ్విన్, మహ్మద్ షమీ జస్ప్రీస్ బుమ్రా, సిరాజ్‌లు ఉన్నారు. 
 
అలాగే, సౌతాఫ్రికా జట్టులో ఎల్గర్, మార్కరామ్, పీటర్‌సేన్, డుస్సెన్, టెంబా బవుమా, క్వింటాన్ డీ కాక్, మల్డర్, జాన్‌సేన్, మహరాజ్, కగిసో రబాడా, లుంగి ఎంగిడిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments