Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ : బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (13:41 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం తొలి టెస్ట్ మ్యాచ్ సెంచూరియన్ పార్క్ మైదానంలో ప్రారంభమైంది. మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ తమ తుది జట్ల వివరాలను ప్రకటించాయి. భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నవారిలో కోహ్లీ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, ఆర్.అశ్విన్, మహ్మద్ షమీ జస్ప్రీస్ బుమ్రా, సిరాజ్‌లు ఉన్నారు. 
 
అలాగే, సౌతాఫ్రికా జట్టులో ఎల్గర్, మార్కరామ్, పీటర్‌సేన్, డుస్సెన్, టెంబా బవుమా, క్వింటాన్ డీ కాక్, మల్డర్, జాన్‌సేన్, మహరాజ్, కగిసో రబాడా, లుంగి ఎంగిడిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments