Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టీ20లో చిత్తుగా ఓడిన భారత్ - రికార్డ్ బ్రేకింగ్ ఛేజింగ్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (08:14 IST)
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓడింది. ఏడు వికెట్ల తేడాతో సఫారీలు గెలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సఫారీలు మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదించారు. ఆ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్, డస్సెన్‌లు బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఫలితంగా టీమిండియా ఓటమిని చవిచూసింది. 
 
సఫారీ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు, డస్సెన్ 46 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అత్యధిక టీ20 లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

ఠీవీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిరుతపులి (Video)

పాకిస్తాన్‌కు మున్ముందు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయా? దివాళా తీయక తప్పదా?

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

తర్వాతి కథనం
Show comments