Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టీ20లో చిత్తుగా ఓడిన భారత్ - రికార్డ్ బ్రేకింగ్ ఛేజింగ్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (08:14 IST)
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓడింది. ఏడు వికెట్ల తేడాతో సఫారీలు గెలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సఫారీలు మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదించారు. ఆ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్, డస్సెన్‌లు బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఫలితంగా టీమిండియా ఓటమిని చవిచూసింది. 
 
సఫారీ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు, డస్సెన్ 46 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అత్యధిక టీ20 లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments