Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : మ్యాచ్ వర్షార్పణం... ఫైనల్‌కు భారత్

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (12:42 IST)
సిడ్నీ వేదికగా ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, గురువారం ఆతిథ్య ఇంగ్లండ్, పర్యాటక భారత్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయింది. దీంతో లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడిపోకుండా వచ్చిన భారత మహిళల క్రికెట్ నేరుగా ఫైనల్‌కు అడుగుపెట్టింది. గత టోర్నీలో భారత జట్టు ఇదే ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారిపట్టిన విషయం తెల్సిందే. ఇపుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 
 
ఇదిలావుంటే టీమిండియా ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి మెరుగైన రన్‌రేట్ సాధించడం వల్ల ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కాగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే.. ఆదివారం భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 

గ్రూపు ఏ లో ఉన్న భారత క్రికెట్ జట్టు తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, పటిష్టమైన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసింది. చివరగా ఇంగ్లండ్‌తో గురువారం మ్యాచ్ జరగాల్సివుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments