Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ ఎఫెక్టు : ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు రద్దు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (18:27 IST)
ఆఫ్రికా దేశాల్లో కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ తీవ్ర చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో బి.1.1.529గా గుర్తించిన కరోనా వేరియంట్‌కు ఒమిక్రాన్‌గా నామకరణం చేశారు. దీని ప్రభావం ఆఫ్రికా దేశాల్లో అధికంగా ఉంది. 
 
దీంతో జింబాబ్వేలో జరగాల్సిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు వాయిదాపడ్డాయి. కరోనా భయంతోనే ఈ మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. 
 
2021 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో భాగంగానే ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లను జింబాబ్వేలో నిర్వహించాల్సి వుంది. అయితే, కరోనా రిస్క్ అధికంగా ఉండటంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments