ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ : పాక్ బ్యాటింగ్.. ఇంగ్లండ్ ఫీల్డింగ్

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (13:58 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, ఆదివారం ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభమైంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఆస్ట్రేలియాలోని ఎంసీజీ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ సర్వశక్తులు ఒడ్డి పోరాడనున్నాయి. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో ఆడిన జట్లనే బరిలోకి దించాయి. ఇదిలావుంటే, తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు చేస్తేగానీ విజేతగా నిలిచే అవకాశం లేదు. మరోవైపు, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ, అందుకు విరుద్ధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

తర్వాతి కథనం
Show comments