Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానాన్ని కైవసం.. మూడు ఫార్మాట్‌లో...

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (22:54 IST)
న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో భారత్ గెలవగానే.. భారత్ నెం.1 ర్యాంక్‌‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టక్ వేదికగా ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకను సైతం అదే మార్జిన్‌తో ఓడించిన టీమిండియా.. వరుసగా రెండు సిరీస్ క్లీన్‌స్వీప్‌లతో వన్డేల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 
 
ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 112 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి చేరుకుంది. కివీస్ నాలుగో స్థానంలో సొంతం చేసుకుంది. 
 
త్వరలోనే సౌతాఫ్రికాతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగిలిగితే.. ఇంగ్లీష్ జట్టు భారత్‌ను వెనక్కి నెట్టి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి ఏడవ వర్ధంతి..ప్రముఖుల నివాళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

తర్వాతి కథనం
Show comments