Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానాన్ని కైవసం.. మూడు ఫార్మాట్‌లో...

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (22:54 IST)
న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో భారత్ గెలవగానే.. భారత్ నెం.1 ర్యాంక్‌‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టక్ వేదికగా ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకను సైతం అదే మార్జిన్‌తో ఓడించిన టీమిండియా.. వరుసగా రెండు సిరీస్ క్లీన్‌స్వీప్‌లతో వన్డేల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 
 
ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 112 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి చేరుకుంది. కివీస్ నాలుగో స్థానంలో సొంతం చేసుకుంది. 
 
త్వరలోనే సౌతాఫ్రికాతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగిలిగితే.. ఇంగ్లీష్ జట్టు భారత్‌ను వెనక్కి నెట్టి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments