Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెంటార్‌గా సానియా మీర్జా

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (15:05 IST)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023లో ఆడే  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)టీమ్ మెంటార్‌గా భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా ఎంపికైంది. 
 
తన టెన్నిస్ కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మీర్జా, 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన చివరి మేజర్ టోర్నమెంట్ ఆడింది. ఆమె, రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది.
 
ఈ నేపథ్యంలో ఆర్సీబీ మహిళల జట్టు మెంటార్‌గా ఎన్నికైన సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ..  "నేను ఆర్సీబీ మహిళల జట్టులో మెంటార్‌గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో భారత మహిళల క్రికెట్ కొత్త మార్పును చూసింది. 
 
ఈ విప్లవాత్మక పిచ్‌లో భాగం కావాలని నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. ఆర్సీబీ, దాని బ్రాండ్ కోసం పూర్తి విశ్వాసంతో పనిచేస్తాను. నా పదవీ విరమణ తర్వాత క్రీడలకు ఎంతగానో దోహదపడతాను.." అంటూ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. సీపీఐ నారాయణ డిమాండ్

ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య- పా.రంజిత్ భావోద్వేగం.. షాక్ నుంచి తేరుకోని చెన్నై (video)

ప్రపంచ క్షమాపణ దినోత్సవం 2024.. క్షమించమని అడిగితే తప్పేలేదు!!

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. డార్క్ చాక్లెట్ తింటే మేలే.. కానీ ఎక్కువగా తీసుకుంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

తర్వాతి కథనం
Show comments