Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్‌కు విజయం

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (16:04 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆ జట్టులో కోలిన్ అక్రిమె్ 27, స్కాట్ ఎడ్వర్డ్స్ 15 మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 92 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన పాకిస్థాన్ జట్టు 13.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పాక్ జట్టులో ఓపెనర్ రిజ్వాన్ (49), జమాన్ (20), మసూద్ (12)లు రాణించారు. రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 2, మీకెరెన్ ఒక వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ ఫక్కీలో కిడ్నాప్.. రాబరీ.. కార్లలో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు.. (video)

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

చెరువులోనే నాలుగు అంతస్థుల ఇల్లు.. స్కై వాక్‌లా మెట్లు.. కూల్చేశారు.. (video)

నిలోఫర్ ఆస్పత్రిలో పేకాట.. నలుగురు మహిళల అరెస్ట్

కంగనా కారుకూతలతో మాకు సంబంధం లేదు : బీజేపీ - యూ టర్న్ తీసుకున్న బాలీవుడ్ నటి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టేల్ మూవీ నుంచి అజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్

విదేశీ భామతో మహేశ్ బాబు రొమాన్స్!

గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత మరో అవతారం : ప్రకాష్ రాజ్

మౌత్ టాక్ తో రన్నింగ్ లో వున్న సెటైరికల్ మూవీ గొర్రె పురాణం

కోల్పోయిన కీర్తిని జానీ తిరిగి పొందడం కష్టం.. అంత సులభం కాదు..

తర్వాతి కథనం
Show comments