Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ20 టోర్నీలో సెమీస్‌కు చేరడం గగనమే : రోజర్ బిన్నీ

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (15:40 IST)
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు చేరడం కష్టసాధ్యమని బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ జోస్యం చెప్పారు. పాకిస్థాన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. దీంతో పాక్ జట్టుపై సొంత గడ్డ నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు వరుస ఓటముల నేపథ్యంలో టోర్నీలో సెమీస్ రేసులో నిలవడం కష్టమన్నారు. ఒకవేళ వరుస మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించి సెమీస్‌కు చేరితే సంతోషపడేవాళ్ళలో మొదటి వ్యక్తిని నేనుగానే ఉంటాను అని చెప్పారు. అయితే, క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్. మీకు తెలియని కాదు.. అది ఎప్పటికైనా, ఎలాగైనా జరగొచ్చు అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

తర్వాతి కథనం
Show comments