Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ20 టోర్నీలో సెమీస్‌కు చేరడం గగనమే : రోజర్ బిన్నీ

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (15:40 IST)
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు చేరడం కష్టసాధ్యమని బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ జోస్యం చెప్పారు. పాకిస్థాన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. దీంతో పాక్ జట్టుపై సొంత గడ్డ నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు వరుస ఓటముల నేపథ్యంలో టోర్నీలో సెమీస్ రేసులో నిలవడం కష్టమన్నారు. ఒకవేళ వరుస మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించి సెమీస్‌కు చేరితే సంతోషపడేవాళ్ళలో మొదటి వ్యక్తిని నేనుగానే ఉంటాను అని చెప్పారు. అయితే, క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్. మీకు తెలియని కాదు.. అది ఎప్పటికైనా, ఎలాగైనా జరగొచ్చు అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments