షమీ నుంచి భరణంగా నెలకు రూ.10లక్షలు కావాలి.. కథువా తరహాలో?: హసీన్ జహాన్

క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సంచలన కామెంట్స్ చేసింది. మహ్మద్ షమీతో పాటు ఆతని కుటుంబీకులపై గృహ హింస కేసులు పెట్టిన హసీన్ జహాన్.. తాజాగా కథువా బాధితురాలి కోసం ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన ర్యాల

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (13:21 IST)
క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సంచలన కామెంట్స్ చేసింది. మహ్మద్ షమీతో పాటు ఆతని కుటుంబీకులపై గృహ హింస కేసులు పెట్టిన హసీన్ జహాన్.. తాజాగా కథువా బాధితురాలి కోసం ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన ర్యాలీలో పాల్గొంది. ఈ సందర్భంగా హసీన్ జహాన్ మాట్లాడుతూ.. కథువా బాదితురాలి ఘటనలో ఏం జరిగిందో అదే తన జీవితంలోనూ దాదాపు జరిగిపోయిందని.. అయితే కథువా బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని... కానీ తాను మాత్రం బతికి వున్నానని చెప్పుకొచ్చింది. 
 
తనపై అత్యాచారం చేసేందుకు షమీ కుటుంబీకులు ప్రయత్నించారని.. అంతేగాకుండా తనను  హతమార్చి.. చెత్తకుండీలో పడేయాలని చూశారని చెప్పింది. రెండు నెలల పాటు షమీ ఇంట్లో పోరాడి ప్రాణాలతో బతికి బయట పడ్డానని జహాన్ మీడియా ముందు తెలిపింది. ఇక షమీ నుంచి తనకు భరణంగా నెలకు పది లక్షల రూపాయలు కావాలని హసీన్ జహాన్ డిమాండ్ చేసింది. తన బిడ్డ బాగోగులు చూసేందుకు ఈ మొత్తం కావాల్సిందేనని హసీన్ జహాన్ చెప్పింది. ఐపీఎల్‌లో మహ్మద్ షమీ ఆడే మ్యాచ్‌లను చూడటాన్ని ఆపేశానని హసీన్ జహాన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments