Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023.. స్టంప్‌ పడలేదు.. సరిగ్గా చేసి ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది..

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (12:21 IST)
Harshal Patel
సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ (61), డుప్లెసిస్ (79), మ్యాక్స్‌వెల్ (59) పరుగులు చేశారు. 
 
కానీ లక్నో జట్టు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆర్సీబీ పేలవమైన బౌలింగ్ కారణంగా ఎక్కువ పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 213 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చివరి బంతికి హర్షల్ పటేల్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు రవి బిష్ణై క్రీజు వదిలి వెళ్లిపోయాడు. 
 
ఆపై హర్షల్ పటేల్ మాన్‌కట్ పద్ధతిలో అవుట్ కావడానికి స్టంప్‌లను కొట్టాడు. కానీ చేతిలో స్టంప్‌ పడలేదు. అతను సరిగ్గా చేసి ఉంటే, మ్యాచ్ డ్రాగా ముగిసేది. ఆ తర్వాత సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది. అతని పొరపాటు కారణంగా జట్టు విజయావకాశాన్ని కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments