Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ టూర్‌కు హార్దిక్ పాండ్యా.. 'భారత్ ఏ' జట్టులో కేఎల్ రాహుల్

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (14:15 IST)
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించి సస్పెన్షన్‌కుగురైన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ నిషేధం ఎత్తివేసింది. ఆ వెంటనే వారికి జట్టులో చోటుకల్పించింది. ముఖ్యంగా, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియాలోకి తీసుకున్నారు. 
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. 
 
అలాగే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత 'ఏ' జట్టుకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్ లయన్స్‌తో 'భారత్ ఏ' జట్టు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ జట్టుతో కేఎల్ రాహుల్ కలవనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments