Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ లెజండ్.. ఎవ్వరితో గొడవ వద్దు.. ఆ చెంపదెబ్బ.. భజ్జీ

Webdunia
బుధవారం, 3 మే 2023 (12:23 IST)
విరాట్ కోహ్లీ లెజెండ్ అని.. ఆయన ఎవ్వరితోనూ ఇలా గొడవపడకూడదని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తాను శ్రీశాంత్‌ను ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెంపదెబ్బ కొట్టినందుకు తాను ఇబ్బందిపడ్డానని అంగీకరించాడు. "నువ్వు ఒక లెజెండ్... నువ్వు ఎవరితోనూ గొడవ పడకూడదు" అంటూ భజ్జీ కోహ్లీకి తెలిపాడు. 
 
"2008లో, శ్రీశాంత్‌కి నాకు మధ్య ఇలాంటి సంఘటనే జరిగింది. 15 ఏళ్ల తర్వాత, నేను ఇప్పటికీ దాని కారణంగా ఇబ్బంది పడుతున్నాను" అని హర్భజన్ గుర్తుచేసుకుంటూ చెప్పాడు. 
 
ఐపీఎల్ 2023లో సోమవారం జరిగిన లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్‌లతో జరిగిన గొడవపై హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ గొడవ కారణంగా ఆట చుట్టూ ఉన్న మంచి ఉత్సాహం చెడిపోయిందన్నాడు. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments