కోహ్లీ లెజండ్.. ఎవ్వరితో గొడవ వద్దు.. ఆ చెంపదెబ్బ.. భజ్జీ

Webdunia
బుధవారం, 3 మే 2023 (12:23 IST)
విరాట్ కోహ్లీ లెజెండ్ అని.. ఆయన ఎవ్వరితోనూ ఇలా గొడవపడకూడదని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తాను శ్రీశాంత్‌ను ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెంపదెబ్బ కొట్టినందుకు తాను ఇబ్బందిపడ్డానని అంగీకరించాడు. "నువ్వు ఒక లెజెండ్... నువ్వు ఎవరితోనూ గొడవ పడకూడదు" అంటూ భజ్జీ కోహ్లీకి తెలిపాడు. 
 
"2008లో, శ్రీశాంత్‌కి నాకు మధ్య ఇలాంటి సంఘటనే జరిగింది. 15 ఏళ్ల తర్వాత, నేను ఇప్పటికీ దాని కారణంగా ఇబ్బంది పడుతున్నాను" అని హర్భజన్ గుర్తుచేసుకుంటూ చెప్పాడు. 
 
ఐపీఎల్ 2023లో సోమవారం జరిగిన లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్‌లతో జరిగిన గొడవపై హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ గొడవ కారణంగా ఆట చుట్టూ ఉన్న మంచి ఉత్సాహం చెడిపోయిందన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతి పండుగ నుంచి ఆన్‌లైన్ సేవలను విస్తరించాలి.. చంద్రబాబు పిలుపు

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. 25మంది విద్యార్థులకు ఏమైంది..?

ఆధార్ కార్డులో సవరణలు.. ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఇంటి నుంచే మార్పులు

మైనర్ దళిత బాలికపై ఆటో రిక్షా డ్రైవర్ అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లి..?

శానిటైజర్ తాగించి, తుపాకీతో బెదిరించి లైంగికంగా వేధించారు.. మహిళా కానిస్టేబుల్‌కే ఈ పరిస్థితి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

తర్వాతి కథనం
Show comments