Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడి ఉంటే ఐపీఎల్ ఆడొద్దని : క్రికెటర్లకు కపిల్ సూచన

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (15:41 IST)
తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు దూరంగా ఉండాలని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. ఆధునిక క్రికెట్‌లో ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కదా దీనిపై మీ సమాధానం ఏంటి అని అడిగిన ఓ ప్రశ్నకు ఈ హర్యానా హరికేన్ పై విధంగా సమాధానమిచ్చారు. 
 
గతంలో కూడా తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. అందువల్ల ఒత్తడిని ఎదుర్కొంటున్న ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐపీఎల్ ఆడటం వల్ల వచ్చే ఒత్తిడి గురించి తాను చాలా ఫిర్యాదులను చూశానని చెప్పాడు. ఆటగాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురైతే ఐపీఎల్‌కు టాటా చెప్పేయాలని సూచించారు. 
 
"ఐపీఎల్‌లో ఆడేందుకు ఆటగాళ్ళ ఒత్తిడిపై చాలా ఉంటుందని గతంలో చాలాసార్లు విన్నాను. అపుడు నేను చెప్పేది ఒక్కటే. ఆడవద్దు.. క్రికెట్‌‍పై ఆటగాడికి అభిరుచి ఉంటే ఒత్తిడి ఉండదు. డిప్రెషన్ వంటి ఈ అమెరికన్ పదాలను నేను నమ్మబోనని చెప్పారు. నేను ఓ మాజీ ఆటగాడిని. ఆటను ఆస్వాదించాను కాబట్టే ఆడాము. ఆటను ఆస్వాదిస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments