Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడి ఉంటే ఐపీఎల్ ఆడొద్దని : క్రికెటర్లకు కపిల్ సూచన

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (15:41 IST)
తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు దూరంగా ఉండాలని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. ఆధునిక క్రికెట్‌లో ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కదా దీనిపై మీ సమాధానం ఏంటి అని అడిగిన ఓ ప్రశ్నకు ఈ హర్యానా హరికేన్ పై విధంగా సమాధానమిచ్చారు. 
 
గతంలో కూడా తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. అందువల్ల ఒత్తడిని ఎదుర్కొంటున్న ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐపీఎల్ ఆడటం వల్ల వచ్చే ఒత్తిడి గురించి తాను చాలా ఫిర్యాదులను చూశానని చెప్పాడు. ఆటగాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురైతే ఐపీఎల్‌కు టాటా చెప్పేయాలని సూచించారు. 
 
"ఐపీఎల్‌లో ఆడేందుకు ఆటగాళ్ళ ఒత్తిడిపై చాలా ఉంటుందని గతంలో చాలాసార్లు విన్నాను. అపుడు నేను చెప్పేది ఒక్కటే. ఆడవద్దు.. క్రికెట్‌‍పై ఆటగాడికి అభిరుచి ఉంటే ఒత్తిడి ఉండదు. డిప్రెషన్ వంటి ఈ అమెరికన్ పదాలను నేను నమ్మబోనని చెప్పారు. నేను ఓ మాజీ ఆటగాడిని. ఆటను ఆస్వాదించాను కాబట్టే ఆడాము. ఆటను ఆస్వాదిస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments