బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు మరోమారు బెదిరింపు మెయిల్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (13:02 IST)
భారత మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీకి చెందిన ఢిల్లీ లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్‌కు మరోమారు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇటీవల ఆయనకు పాకిస్థాన్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇపుడు ఇదే మెయిల్ అడ్రస్ నుంచి మరోమారు బెదిరింపు మెయిల్ రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ మెయిల్‌ను పంపించింది పాకిస్థాన్ దేశంలోని ఓ కాలేజీ విద్యార్థిగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పైగా, వ్యక్తి వయసు 25 నుంచి 26 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కరాచీలోని సింధ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మరోమారు ఇదే తరహా మెయిల్ రావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

తర్వాతి కథనం
Show comments