Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఈవెంట్.. వరల్డ్ కప్ కోసం.. ఇంగ్లండ్‌కు బయల్దేరిన కోహ్లీ సేన

Webdunia
బుధవారం, 22 మే 2019 (12:33 IST)
కొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌కి టీమిండియా సర్వసన్నద్ధం అయ్యింది. ఈనెల 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇంగ్లండ్‌కు బయలుదేరింది.


కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇవాళ తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్టులో ఇంగ్లండ్‌ విమానమెక్కింది. ఈ సందర్భంగా టీమిండియాకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
టీమిండియా ఇంగ్లండ్‌కు బయలుదేరే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
టీమిండియా ఆటాగాళ్లతో పాటు సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా అధికారిక బ్లేజర్లు ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రపంచకప్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments