Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశం మనకు ఏమిచ్చిందని కాదు.. దేశానికి మనం ఏం చేశామని ప్రశ్నించుకోండి...

Coronavirus
Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:20 IST)
భారత మాజీ క్రికెట్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఈ దేశ ప్రజలకు ఓ ప్రశ్న సంధించారు. ఈ దేశం మాకు ఏమిచ్చిందని ప్రజలు అడుగుతుంటారు.. కానీ, ఈ దేశానికి మీరు (మనం) ఏం చేశామని ప్రశ్నించుకోవాలని కోరారు. 
 
ప్రస్తుతం దేశం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని తల్లడిల్లిపోతోంది. ఈ వైరస్ బారినపడిన వారికి వైద్య బృందాలు అహర్నిశలు సేవలు చేస్తున్నాయి. అలాగే, బాధితులను ఆదుకునేందుకు అనేక మంది తమవంతుగా సాయం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో బీజేపీ ఎంపీగా ఉన్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోమారు తనలోని పెద్ద మనస్సును చూపించారు. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు తన రెండేళ్ళ విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
కాగా, తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంభీర్ సాయం ప్రకటించడం ఇది రెండోసారి. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ పేషెంట్లకు చికిత్స అందించే సామగ్రి కోసం తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.50 లక్షలు విడుదల చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments