Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్ ట్యూమర్‌తో క్రికెటర్ మృతి...

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:50 IST)
క్రికెట్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. బ్రెయిన్ ట్యూమర్‌తో ఓ క్రికెటర్ చనిపోయాడు. గత యేడాది కాలంగా ఈ వ్యాధితో పోరాడుతూ వచ్చిన ఆ క్రికెటర్ శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. అతని పేరు కాన్ డి వెట్ లాంజ్. స్కాట్లాండ్ క్రికెటర్. వయసు 38 యేళ్లు. స్కాంట్లాండ్ తరపున 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన లాంజ్... నవంబరు 2017వ తేదీన ఆఖరి మ్యాచ్ ఆడాడు. 
 
దక్షిణాఫ్రికా దేశంలోని కాప్ ప్రావిన్స్‌లో బెల్‌విల్లేలో 1981 ఫిబ్రవరి 11వ తేదీన జన్మించిన కాన్ స్కాట్లాండ్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఈయన 1998లో శ్రీలంకతో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. జాతీయ జట్టుకు తొలిసారిగా 2015-17 మధ్య జరిగిన ఐసీసీ ఇంటర్నేషనల్ కప్‌లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. జూన్ 2015న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఐర్లండ్‌పై తొలి టీ20 ఆడాడు. అంతేకాదు, స్కాట్లాండ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కాన్ మృతికి క్రికెట్ ప్రపంచం సంతాపం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments