Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్ ట్యూమర్‌తో క్రికెటర్ మృతి...

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:50 IST)
క్రికెట్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. బ్రెయిన్ ట్యూమర్‌తో ఓ క్రికెటర్ చనిపోయాడు. గత యేడాది కాలంగా ఈ వ్యాధితో పోరాడుతూ వచ్చిన ఆ క్రికెటర్ శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. అతని పేరు కాన్ డి వెట్ లాంజ్. స్కాట్లాండ్ క్రికెటర్. వయసు 38 యేళ్లు. స్కాంట్లాండ్ తరపున 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన లాంజ్... నవంబరు 2017వ తేదీన ఆఖరి మ్యాచ్ ఆడాడు. 
 
దక్షిణాఫ్రికా దేశంలోని కాప్ ప్రావిన్స్‌లో బెల్‌విల్లేలో 1981 ఫిబ్రవరి 11వ తేదీన జన్మించిన కాన్ స్కాట్లాండ్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఈయన 1998లో శ్రీలంకతో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. జాతీయ జట్టుకు తొలిసారిగా 2015-17 మధ్య జరిగిన ఐసీసీ ఇంటర్నేషనల్ కప్‌లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. జూన్ 2015న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఐర్లండ్‌పై తొలి టీ20 ఆడాడు. అంతేకాదు, స్కాట్లాండ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కాన్ మృతికి క్రికెట్ ప్రపంచం సంతాపం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments