Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐకు షాకిచ్చిన కాంపిటిషన్ కమిషన్.. ఎందుకు?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంపిటిషన్ కమిషన్ రూ.52.24 కోట్ల జరిమానా విధించింది.

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (21:04 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంపిటిషన్ కమిషన్ రూ.52.24 కోట్ల జరిమానా విధించింది.
 
ఐపీఎల్ మీడియా హక్కుల అగ్రిమెంట్ ఓ అభ్యంతర క్లాజ్‌ను బోర్డు కావాలనే ఉంచిందని... ఇది అటు బిడ్డర్లు, ఇటు బీసీసీఐ ఆర్థిక ప్రయోజనాలకు రక్షణ కల్పించేలా ఉందని కాంపిటిషన్ కమిషన్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి 44 పేజీల ఆర్డర్ కాపీని బోర్డుకు పంపించింది.
 
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటు బోర్డు టర్నోవర్‌ను లెక్కలోకి తీసుకొని అందులో 4.48 శాతం అంటే రూ.52.24 కోట్లను జరిమానాగా విధించింది. కాంపిటిషన్ కమిషన్ బోర్డుకు జరిమానా విధించడం ఇది తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments