Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాడు పని చేసింది యాంకర్ ప్రశాంతి.. కేసు నమోదు

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (15:27 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సమయంలో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు తప్పతాగి హల్‌చల్ సృష్టించారు. ముఖ్యంగా, ఓ అమ్మాయి పీకల వరకు మద్యం సేవించి నానాయాగీ చేసింది. ఓ వీక్షకుడితో అసభ్యంగా ప్రవర్తించింది. అతన్ని వెనుక వైపు నుంచి వాటేసుకుంది. కొద్దిసేపు అతని వీపుపైనే ఉండిపోయింది. అలా హల్‌చల్ సృష్టించింది. దీనిపై కొందరు వీక్షకులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో తప్పతాగి స్టేడియంలోకి రావడమేకాకుండా నానా యాగీ చేసింది పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌, యాంకర్ ప్రశాంతిలుగా గుర్తించారు. వీరు తోటి వీక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మ్యాచ్ చూడకుండా సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యంగా ప్రవర్తించింది. 
 
దీంతో ఆగ్రహానికి లోనైన ఓ వీక్షకుడు ప్రశాంతితో పాటు ఆమె స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇవ్వనుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments