Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర జవాన్ల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళం

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:19 IST)
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీసీఐ) రూ.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్ర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, వ్యాపార సంస్థలు తమకు వీలైనంత ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. 
 
ఈ క్రమంలో భాగంగా, తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ)కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా విజ్ఞప్తి కూడా చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు కనీసం రూ.5 కోట్లు సాయం ప్రకటించాలని పరిపాలనా కమిటీని కోరారు. భారత క్రికెట్ బోర్డు పాలనా వ్యవహారాలను సీవోఏ పర్యవేక్షిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్థిక సాయంపై క‌మిటీ తుది నిర్ణ‌యం తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూసీ నదిలో నెమ్మదిగా తగ్గిన నీటి మట్టం... ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న జనం

పవన్‌ను కలిసిన చంద్రబాబు.. బాలయ్య కామెంట్స్‌పై చర్చ జరిగిందా?

అండమాన్ సముద్ర గర్భంలో సహజవాయువు నిక్షేపాలు..

అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకున్న కావలి ఎమ్మెల్యే... ఖాతా నుంచి రూ.23.69 లక్షలు ఖాళీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

తర్వాతి కథనం
Show comments