తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ.. సచిన్ బాటలో అర్జున్

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (18:21 IST)
Arjun Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీని నమోదు చేసుకున్నాడు. గోవా రంజీ టీమ్ తరపున దేశవాళీ బరిలో దిగిన అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇందులో 16ఫోర్లు, 2 సిక్సులు వున్నాయి. 
 
మాస్టర్ సచిన్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీతో ఔరా అనిపించాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచి తొలి మ్యాచ్‌తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. ఈ ఘనతను 15ఏళ్ల వయస్సుల్లో సచిన్ సెంచరీ సాధించగా.. అర్జున్ 23 ఏళ్ల వయస్సులో సాధించాడు. 
 
అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే వంద పరుగులు సాధించి.. గోవా రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 493 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రభుదేశాయ్ డబుల్ సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే అర్జున్ టెండూల్కర్ ఇన్నింగ్సే అని చెప్పాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments