ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా.. 20 క్యాచ్‌లతో రిషబ్ పంత్ అదుర్స్

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (09:59 IST)
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ విజయభేరిని మోగించి.. ఈ ఏడాది (2018) సగర్వంగా ముగించింది. ఫలితంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 తేడాతో ముందడుగు వేసింది. ఆదివారం ఉదయం నాలుగో రోజు ఆటకు వరుణుడు కాస్త అంతరాయం కలిగించాడు. అయినా ఆట కొనసాగింది. 
 
399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కుమిన్స్ వికెట్‌ను బూమ్రా తీసుకోగా ఇషాంత్ శర్మ లియాన్‌ను అవుట్  చేశాడు. వీరిద్దరూ 261 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కాగా వికెట్ కీపర్‌గా వున్న రిషబ్ పంత్ ఓ సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న భారత వికెట్ కీపర్‌గా (20 క్యాచ్‌లు) నిలిచాడు. దీంతో భారత్ మూడో టెస్టులో ఘన విజయం సాధించింది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్ సిడ్నీలో జరుగనుండగా, ఈ మ్యాచ్ ఫలితం ఏమైనా.. గవాస్కర్ ట్రోఫీ మాత్రం టీమిండియా చేతుల్లోనే వుంటుంది. 
 
కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లను టీమిండియా గెలవడం ఇది రెండవ సారి. 1977-78లో భారత జట్టు పర్యటించిన వేళ ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లను గెలుచుకుంది. ఆ సిరీస్‌లో మిగిలిన మూడింటిలోనూ భారత్ గెలుపును నమోదు చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

మొంథా తుఫాను- తెలంగాణలో భారీ వర్షాలు- పెరుగుతున్న రిజర్వాయర్ మట్టాలు- హై అలర్ట్‌

Chandrababu London Tour: నవంబరులో చంద్రబాబు లండన్ టూర్.. ఎందుకో తెలుసా?

AP: ఆస్తి కోసం తండ్రిని, మరో మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మొంథా తుఫాను.. గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు.. పోలీసులు అలా కాపాడారు.. కవలలు పుట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments