Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు చివరి వన్డే మ్యాచ్ : బౌలింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (14:28 IST)
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం కేప్‌టౌన్ వేదికగా నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ కీలకంగా మారింది. 
 
ఈ మ్యాచ్‌లో గెలుపొంది పరువు దక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది. సూర్య కుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్‌లకు అవకాశం ఇచ్చింది. సౌతాఫ్రికా కూడా ఓ మార్పు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments