Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు చివరి వన్డే మ్యాచ్ : బౌలింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (14:28 IST)
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం కేప్‌టౌన్ వేదికగా నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ కీలకంగా మారింది. 
 
ఈ మ్యాచ్‌లో గెలుపొంది పరువు దక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది. సూర్య కుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్‌లకు అవకాశం ఇచ్చింది. సౌతాఫ్రికా కూడా ఓ మార్పు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagababu : ఏ పెద్దిరెడ్డికి, సుబ్బారెడ్డికి ఏ ఇతర రెడ్డికి భయపడేది లేదు.. నాగబాబు

ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీ షెడ్యూల్- ఫిబ్రవరి 4న ప్రారంభం

Kolkata: గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీ కాలేజీ వైద్య విద్యార్థిని.. కారణం?

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

తర్వాతి కథనం
Show comments