Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకాను మా దేశ ప్రజలకు తప్పనిసరి చేయబోము: బ్రిటన్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:57 IST)
బ్రిటన్‌లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న వేళ ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. తమ దేశ ప్రజలకు టీకాను తప్పనిసరి చేయబోమని మంత్రి మాట్‌హన్‌కాక్ పేర్కొన్నారు. తమకు టీకా కావాలా, వద్దా అన్నది ప్రజలే నిర్ణయించికోవాలని తెలిపారు. 
 
అదేవిధంగా పిల్లలకు టీకా వేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తమ దేశంలో పిల్లలు కరోనా బారిన పడే అవకాశం తక్కువగా ఉందనీ, కాబట్టి వారికి టీకా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చాలామంది ప్రజలు టీకా కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
 
ప్రపంచమంతా టీకా కోసం ఎదురుచూస్తున్న వేళ బ్రిటన్ మంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా కేసులు సంఖ్య 12 లక్షల మార్కు దాటింది. బ్రిటన్‌లో రెండో దశ లాక్‌డౌన్ అమలవుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments