Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 15 వేల దిగువకు చేరుకున్న పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (10:21 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్తగా 14,146 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, క‌రోనా నుంచి 19,788 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల నిన్న‌ 144  మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,40,67,719 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. చాలా రోజుల తర్వాత 15 వేలకు దిగువున ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,95,846 మందికి చికిత్స అందుతోంది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,19,749 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 4,52,124 గా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 41,20,772 డోసుల‌ క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 97,65,89,540కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments