Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసులెన్ని?

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (11:11 IST)
దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 14,917 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ రిపోర్టు మేరకు గడిచిన 24 గంటల్లో 14,917 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,98,318కు చేరుకుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 32 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.54 శాతంగా ఉండగా, రికవరీ రేటు 0.27 శాతంగా ఉంది.
 
సోమవారం కొత్త కేసులు 14,917
మొత్తం కేసులు 4,42,68,381
క్రియాశీలక కేసులు 1,17,508
మొత్తం మృతులు 5,27,069
కోలుకున్న వారి సంఖ్య 4,36,23,804
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments