Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:38 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 4,858 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు నమోదుకాగపోగా, ఈ వైరస్ నుంచి 4,735 మంది విముక్తులయ్యారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 48,028 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,39,62,664 మంది కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు. 
 
దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాలు రేతు మాత్రం 1.19 శాతంగా, క్రియాశీలక రేటు 0.11 శాతంగా ఉన్నట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,16,7,14,127 డోసుల కరోనా టీకాలను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments