Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (10:30 IST)
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి పది మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా 2136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ కారణంగా ఒకే రోజు ఏకంగా 10 మంది చనిపోవాడంతో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం హస్తినలో పాజిటివిటీ రేటు 15.02 శాతంగా ఉంది.
 
ఇకపోతే.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,815 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 16,561గా ఉంది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,42,39,37కు చేరుకున్నాయి. ఇందులో 4,35,93,112 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
అలాగే, ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,26,996 మంది చనిపోయారు మరో 1,19,264 మంది కరోనాతో కన్నుమూశారు. కాగా, గత 24 గంటల్లో 20,018 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 68 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments