Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (10:30 IST)
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి పది మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా 2136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ కారణంగా ఒకే రోజు ఏకంగా 10 మంది చనిపోవాడంతో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం హస్తినలో పాజిటివిటీ రేటు 15.02 శాతంగా ఉంది.
 
ఇకపోతే.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,815 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 16,561గా ఉంది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,42,39,37కు చేరుకున్నాయి. ఇందులో 4,35,93,112 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
అలాగే, ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,26,996 మంది చనిపోయారు మరో 1,19,264 మంది కరోనాతో కన్నుమూశారు. కాగా, గత 24 గంటల్లో 20,018 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 68 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments