Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (10:30 IST)
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి పది మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా 2136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ కారణంగా ఒకే రోజు ఏకంగా 10 మంది చనిపోవాడంతో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం హస్తినలో పాజిటివిటీ రేటు 15.02 శాతంగా ఉంది.
 
ఇకపోతే.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,815 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 16,561గా ఉంది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,42,39,37కు చేరుకున్నాయి. ఇందులో 4,35,93,112 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
అలాగే, ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,26,996 మంది చనిపోయారు మరో 1,19,264 మంది కరోనాతో కన్నుమూశారు. కాగా, గత 24 గంటల్లో 20,018 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 68 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments