Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అదుపులో ఉన్న కరోనా వైరస్

Webdunia
సోమవారం, 16 మే 2022 (12:18 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య ఇప్పటివరకు అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో  మొత్తం 2.97 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 2202 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే 24 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇపుడు దేశంలో మొత్తం 17317 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు దేశంలో 524241 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,25,82,243 మందికి కరోనా నుంచి కోలుకున్నారు. 
 
కాగా, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ కొత్త కేసుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. అదేసమయంలో అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ నియబంధనలు, నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments