Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. కొత్తగా 2526

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (19:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2526 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనాతో మరో 16 మంది మృతి చెందారు. 
 
ఇకపోతే, గడిచిన 24 గంటల్లో కొత్తగా 3001 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,31,555 కు చేరుకోగా.. డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 18,96,499 కు పెరిగాయి.
 
ఇక కరోనా కారణంగా మొత్తం మరణాల సంఖ్య 13,097కి చేరింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2485 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments